tag:blogger.com,1999:blog-5049427479801157426.post4301293955630617889..comments2022-04-09T06:39:52.348-07:00Comments on Dalit Information and Education Trust (DIET): ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన నవలే- అన్టచబుల్ గాడ్ (అంటరాని దైవం)Dalit Bloghttp://www.blogger.com/profile/01386188488686998824noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5049427479801157426.post-19964026466564045952013-07-02T04:56:27.907-07:002013-07-02T04:56:27.907-07:00This comment has been removed by the author.Chandrasekhar Durgehttps://www.blogger.com/profile/09726511081676599497noreply@blogger.comtag:blogger.com,1999:blog-5049427479801157426.post-41058913070925740912013-07-02T04:54:57.357-07:002013-07-02T04:54:57.357-07:00ప్రియమైన సోదరులారా , అందరు ఎవరికీ తోచింది వారు చాల...ప్రియమైన సోదరులారా , అందరు ఎవరికీ తోచింది వారు చాల బాగా చెప్పారు. "రామాయణం" కాని "నేను హిందువునెట్లయిత?" కాని రెండు కుడా గ్రంధాలే . ఒకటి వాల్మికి గారు వ్రాసారు ,రెండవది కంచ ఐలయ్య గారు వ్రాసారు. మనం చదివే పద్ధతి మీద అర్థం తెలుస్తుంది రచయిత యొక్క భావం. నమ్మకంతో చదివితే అ పుస్తకాలలో ఏముందో అదే నిజం అనిపిస్తుంది కాని కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . రెండు పుస్తకాలు ఒకే ధోరణిలో చదవాలి కాని చాలామంది అల చెయ్యరు . రామయనంను కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే రావణుడు అహింస వాది గాను రాముడు హింస వాది కనిపిస్తాడు. ఎలాగంటే రాముడు మరియు లక్ష్మణుడు కలిసి సుర్పనఖ యొక్క ముక్కు కోసి ఒక ఆడవారి మీద హింస ప్రవృత్తి అని చెప్పవచు , అదే ఈరోజు అయితే మహిళాలోకం రాముని కటకటాల పలు చేసే వారు. అదే రావణుడు చిసింది చుస్తే , సీతా ని అపహరించినాడు (kidnap ) చేసాడు తన చెల్లె కి చేసిన అపమానానికి , కాని సీతా మీద ఎలాంటి మాన , ప్రాణాలను , శారీరక హింసలు కాని పెట్టలేదు , రావణుడు ఒక ప్రజాసామ్య పాలనను పాలించాడు కాబట్టి మహిళలకు ఉద్యగాలు ఇచ్చినాడు ఆరోజులలో , లంకిణి ఒక security officer , ఆమెను చంపి లంక కాలు పెట్టినారు , అంటే మహిళలను హిమ్చ్సించే నాటే . <br />ఫై విధనగా ఎవరికీ తోచింది వారు చెప్పడానికి ఒక కారణం వుంది నీను ఎవరిని తప్పు పట్టాను ఎందుకంటే మనం చదేవే చదువు మీద బ్రాహ్మన్ వాదాం రుద్దబడి వుంది . మనిషి మనిషి గ బతకండి , ఎ పుస్తకమైన నమ్మకం తో చదవకండి , మీ మనసు తో వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . జై భీమChandrasekhar Durgehttps://www.blogger.com/profile/09726511081676599497noreply@blogger.com